‘దాహార్తి’ తీర్చే దాత ‘వాసవి మాఇల్లు’.

On
‘దాహార్తి’ తీర్చే దాత ‘వాసవి మాఇల్లు’.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 30, న్యూస్ ఇండియా : వేసవి వచ్చిందంటే చాలు మన్యంలోనే కాదు మైదాన ప్రాంతాల్లోనూ అక్కడక్కడ తాగునీటికి ప్రజలు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావని అదనపు జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్, ఐ.ఎ.ఎస్. గుర్తుచేశారు. ఈ సందర్బంగా సంగారెడ్డి పట్టణంలోని ఐబి ముందు ‘వాసవి మాఇల్లు’ వారి చలివేంద్రం ను అదనపు జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్, ఐ.ఎ.ఎస్. ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఐబీ వద్ద వేసవికాలం సందర్బంగా వాసవి మాఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ను వ్యవస్థాపక అధ్యక్షులు ‘తోపాజి అనంతకిషన్’ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా అదనపు జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ వాసవి మాఇల్లు సేవలు అభినందనీయమని, ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి సేవలు మరిన్ని చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ డిఇ. ఇంతియాజ్, వాసవి మాఇల్లు సభ్యులు తోపాజి హరీష్, సంతోష్ గుప్త, మధుమోహన్, శ్రీహరి, సుధాకర్, కాంగ్రెస్ నాయకులు జార్జ్, కిరణ్ గౌడ్, కసిని రాజు తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-30 at 7.24.06 AM

Views: 22
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక