అధికారులు సమన్వయంతో పని చేయాలి:ఎంపీపీ సావిత్రి

By Khasim
On
అధికారులు సమన్వయంతో పని చేయాలి:ఎంపీపీ సావిత్రి

న్యూస్ ఇండియా హనుమంతునిపాడు ఏప్రిల్ 21:

అధికారులు సమన్వయంతో పని చేయాలని హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి అన్నారు.మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ గాయం సావిత్రి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీపీ సావిత్రి మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా నీటి ఎద్దడి లేకుండా చూడాలని కోరారు.సభ్యులు లేవనెత్తిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపిడిఓ హనుమంతరావు,శ్రీకాంత్,వైస్ ఎంపీపీ కోదమల బెంజిమెన్,రుద్రపాటి శోభా,ఎంపీటీసీ నారాయణ స్వామి,ఉడుముల సుబ్బారెడ్డి,సానికొమ్ము మధుసూదన్ రెడ్డి,తిరపతీ రెడ్డి,సర్పంచులు,మండల స్థాయి అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

IMG-20250421-WA0795(1)

Views: 8
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక