గంజాయి రవాణా పై ఉక్కు పాదం మోపిన భద్రాద్రి  టాస్క్ ఫోర్స్

డిజిపి చేతుల మీదుగా ప్రశంసా పత్రం,రివార్డ్ అందుకున్న ఎస్సైలు ప్రవీణ్,సుమన్

On
గంజాయి రవాణా పై ఉక్కు పాదం మోపిన భద్రాద్రి  టాస్క్ ఫోర్స్

ఇదే స్ఫూర్తితో గంజాయి పై ఉక్కు పాదం మోపాలి డిజిపీ

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో ):కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బందికి శనివారం డిజిపి కార్యాలయంలో గంజాయి నిర్మూలనలో ఉక్కు పాదం మోపి ఆంధ్ర ఒడిస్సా చత్తీస్గడ్ తెలంగాణ బార్డర్లో నుంచి తరలి వెళుతున్న గంజాయిని ఎంతో చాకచక్కంగా పట్టుకొని తమదైన ముద్రIMG-20250426-WA1741(1) వేసుకొని గంజాయి నిర్మూలన రహిత జిల్లాగా చేయడానికి కృషి చేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్సైలు జలకం ప్రవీణ్,మరియు సిబ్బంది రవి, విజయ్, భాస్కర్, సాయి,రెడ్డి, గతంలో సిసిఎస్ సీఐగా పనిచేసిన బెల్లం సత్యనారాయణ ఎస్సై సుమన్ లకు తెలంగాణ డిజిపి చేతుల మీదుగా ప్రశంసా పత్రంతోపాటు రివార్డును అందుకున్నారు.

Views: 67
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు