గంజాయి రవాణా పై ఉక్కు పాదం మోపిన భద్రాద్రి  టాస్క్ ఫోర్స్

డిజిపి చేతుల మీదుగా ప్రశంసా పత్రం,రివార్డ్ అందుకున్న ఎస్సైలు ప్రవీణ్,సుమన్

On
గంజాయి రవాణా పై ఉక్కు పాదం మోపిన భద్రాద్రి  టాస్క్ ఫోర్స్

ఇదే స్ఫూర్తితో గంజాయి పై ఉక్కు పాదం మోపాలి డిజిపీ

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో ):కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బందికి శనివారం డిజిపి కార్యాలయంలో గంజాయి నిర్మూలనలో ఉక్కు పాదం మోపి ఆంధ్ర ఒడిస్సా చత్తీస్గడ్ తెలంగాణ బార్డర్లో నుంచి తరలి వెళుతున్న గంజాయిని ఎంతో చాకచక్కంగా పట్టుకొని తమదైన ముద్రIMG-20250426-WA1741(1) వేసుకొని గంజాయి నిర్మూలన రహిత జిల్లాగా చేయడానికి కృషి చేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్సైలు జలకం ప్రవీణ్,మరియు సిబ్బంది రవి, విజయ్, భాస్కర్, సాయి,రెడ్డి, గతంలో సిసిఎస్ సీఐగా పనిచేసిన బెల్లం సత్యనారాయణ ఎస్సై సుమన్ లకు తెలంగాణ డిజిపి చేతుల మీదుగా ప్రశంసా పత్రంతోపాటు రివార్డును అందుకున్నారు.

Views: 60
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'