ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!

On
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర అధికంగా తై బజార్ చార్జీలు వసూలు చేస్తున్నాట్టు స్థానిక చిరు వ్యాపారులు ఆరోపణలు చేస్తున్నారు. సాధారణంగా ప్రతి వారం జరిగే  బజారు లో మాత్రమే తై బజార్ చార్జీలు వసూలు చేయాల్సి ఉండగా.... ఈ గ్రామాలలో అన్నీ రోడ్లమీద, గల్లీలలో కూడా చిరు వ్యాపారుల దగ్గర మునిసిపల్ కార్యలయం లో నిర్ణయించిన ధరలకంటే ఎక్కువగా దౌర్జన్యంగా అధికంగా వసూలు చేస్తున్నారని  ఆవేదన వ్యక్తం చేసారు.WhatsApp Image 2025-05-09 at 7.02.33 PM

Views: 77
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News