సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!

On
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 07, న్యూస్ ఇండియా : సి ఎం కార్యాలయం సమాచారం ఇవ్వాలని కోరిన,… సమాచారం ఇవ్వని అధికారుల పై ఉన్నత అధికారులకు ‘ఎం శ్రీధర్’ అప్పీలు దరఖాస్తు చేశారు. సంగారెడ్డి పట్టణానికి చెందిన ఎం శ్రీధర్ అనే సమాచార హక్కు సామాజిక కార్యకర్త తేది 01-03-2025 నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయనికి సమాచారాన్ని ఇవ్వవలసిందిగా కోరినారు.  తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ లో సమాచార కమిషనర్ ల భర్తీ కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు, వారి భర్తీకి సంబందించిన నోట్ ఫైల్స్ నఖలు కాపీలు వాటి పురోగతి కి సంబందించిన సమాచారం తెలుపగలరు అని దరఖాస్తు చేయగా… అట్టి దరఖాస్తును సి ఎం ఓ కార్యాలయం  తేది 07-03-2025 నాడు సమాచార హక్కు చట్టం సెక్షన్ 6(3 ) ప్రకారం, ప్రజా సమాచార అధికారి సహాయ కార్యదర్శి  సాధారణ పరిపాలన శాఖ (జి ఏ డి )తెలంగాణ ప్రభుత్వం వారి కార్యాలయం సచివాలయనికి బదిలి చేశారు.  గడువు ముగిసి రెండు నెలలు అయిన, సాధారణ పరిపాలన శాఖ ప్రజా సమాచార అధికారి ఇప్పటి వరకు సమాచారం ఇవ్వని దుస్థితి కొనసాగుతున్నది. ఏదేమైనప్పటికీ దరఖాస్తులో కోరిన పూర్తి సమాచారం సంబందించిన అధికారి నుండి ఇప్పించాలని కోరుతూ ఎం శ్రీధర్. అప్పీల్ ను పోస్ట్ ద్వారా పంపించారు. WhatsApp Image 2025-05-07 at 5.59.59 PM

Views: 47
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..