ఎట్టకేలకు లింగంపల్లి 'ఫ్లై ఓవర్' ప్రారంభం.
నితిన్ గడ్కరీ చేతులమీదుగా కార్యరూపం.
On
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 05, న్యూస్ ఇండియా : ఎట్టకేలకు లింగంపల్లి 'ఫ్లై ఓవర్' కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభం చేసారు. ఈ సందర్బంగా ‘కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, సి ఎస్ రామకృష్ణారావు’ కు మంత్రి దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు లు కలసి స్వాగతం పలికారు. అనంతం నితిన్ గడ్కరీ చేతులమీదుగా లింగంపల్లి ఫ్లై ఓవర్ ప్రారంభం కార్యక్రమం పూర్తి చేశారు. లింగంపల్లి ఫ్లై ఓవర్ ను ‘కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ’ జాతికి అంకితం చేసారు.
Views: 4
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
05 May 2025 19:39:41
స్టేషన్ రికార్డులు, హిస్టరీ షీట్స్ ఎలాంటి పెండింగ్ లేకుండా చూసుకోవాలి.
కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్స్, సైబర్ ఫ్రాడ్స్ గురించి ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి....
Comment List