ఎట్టకేలకు లింగంపల్లి 'ఫ్లై ఓవర్' ప్రారంభం.

నితిన్ గడ్కరీ చేతులమీదుగా కార్యరూపం.

On
ఎట్టకేలకు లింగంపల్లి 'ఫ్లై ఓవర్' ప్రారంభం.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 05, న్యూస్ ఇండియా : ఎట్టకేలకు లింగంపల్లి 'ఫ్లై ఓవర్' కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభం చేసారు. ఈ సందర్బంగా ‘కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, సి ఎస్ రామకృష్ణారావు’ కు మంత్రి దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు లు కలసి స్వాగతం పలికారు. అనంతం నితిన్ గడ్కరీ చేతులమీదుగా లింగంపల్లి ఫ్లై ఓవర్ ప్రారంభం కార్యక్రమం పూర్తి చేశారు. లింగంపల్లి ఫ్లై ఓవర్ ను ‘కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ’ జాతికి అంకితం చేసారు.WhatsApp Image 2025-05-05 at 5.09.58 PM (12

Views: 4
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ. హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.
స్టేషన్ రికార్డులు, హిస్టరీ షీట్స్ ఎలాంటి పెండింగ్ లేకుండా చూసుకోవాలి. కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్స్, సైబర్ ఫ్రాడ్స్ గురించి ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి....
ఎట్టకేలకు లింగంపల్లి 'ఫ్లై ఓవర్' ప్రారంభం.
బాధ్యత కుటుంబాన్ని పరామర్శించిన గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎలికట్ట పెద్ద వెంకన్న
అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్ లో ఉండాలి.
అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
కొండాపూర్ మండలం లోని ప్రతి గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.
నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.., సెక్షన్ 144/ 163 BNSS అమలు.