కేసీఆర్ ఖబడ్దార్..!

On

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఎల్ సంతోష్.. తెలంగాణ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో బీజేపీ కార్యవర్గ సమావేశానికి వచ్చిన ఆయన పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తనపై ఆరోపణలు చేసిన వాళ్లు పర్యావసనాలు ఎదుర్కొక తప్పదని.. తెలంగాణలో పరిపాలకులు ప్రజాస్వామ్యానికి శాపంగా మారారన్నారు. తెలంగాణ తల్లి పేరు మీద గెలిచి..ఆ తల్లి రొమ్ము గుద్దారని విమర్శించారు. ఆవు పాలు పిండుకోవాలే కానీ ఆవును చంపేసే ప్రయత్నం చేస్తున్నారని మండి […]

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఎల్ సంతోష్.. తెలంగాణ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ లో బీజేపీ కార్యవర్గ సమావేశానికి వచ్చిన ఆయన పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

తనపై ఆరోపణలు చేసిన వాళ్లు పర్యావసనాలు ఎదుర్కొక తప్పదని.. తెలంగాణలో పరిపాలకులు ప్రజాస్వామ్యానికి శాపంగా మారారన్నారు.

తెలంగాణ తల్లి పేరు మీద గెలిచి..ఆ తల్లి రొమ్ము గుద్దారని విమర్శించారు. ఆవు పాలు పిండుకోవాలే కానీ ఆవును చంపేసే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు.

తానెవరో తెలియదని.. కానీ ఇప్పుడు తన పేరు తెలంగాణలో ఇంటింటికీ వెళ్లిందన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు సరైన సమయంలో సరైన సమాధానం చెపుతామన్నారు.

Views: 3
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి