రేపు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

జిల్లా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఎస్ ఎ రజాక్

On
రేపు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

తుంగతుర్తి శాసనసభ్యులు డా. గాదరి కిశోర్ కుమార్ ఆదేశానుసారం  రేపు అనగా  24- 09- 2023 ఆదివారం  ఉదయం 11:00 లకు మద్దిరాల మండల పార్టీ కార్యాలయంలో  ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగును. కావున ఇట్టి సమావేశానికి    మండలం లోని MPP ,   ZPTC , జిల్లా గ్రంధాలయ డైరెక్టర్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, గ్రామ అధ్యక్ష,కార్యదర్శులు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు,   గ్రామ రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ లు, PACS డైరెక్టర్ లు, మండల అనుబంధ కమిటీ ల అధ్యక్ష,కార్యదర్శులు, మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనగలరున్ని సూర్యాపేట జిల్లా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఎస్ ఎ రజాక్ తెలిపారు.

Views: 70
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

శ్రీ ఇందు కళాశాల బస్సుల్లో భద్రతా లోపాలు..  శ్రీ ఇందు కళాశాల బస్సుల్లో భద్రతా లోపాలు.. 
శ్రీ ఇందు కళాశాల బస్సుల్లో భద్రతా లోపాలు..  తనిఖీల్లో వెలుగులోకి పలు నిబంధనల ఉల్లంఘనలు.. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, జూన్ 27, న్యూస్ ఇండియా ప్రతినిధి: తనిఖీలలో...
లగ్జరీ కారవాన్‌లో ఫ్రెండ్స్‌తో 3 రోజుల గోవా ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా?
ఈ 4 ఆస్తులు మిమ్మల్ని పేదవాళ్లని చేస్తాయ్..! ధనవంతులు మాత్రం ఈ తప్పు చేయరు
సూపర్ ఎల్‌నినో వెనుక గోల్డ్ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని మార్చే ప్రకృతి లాటరీ ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు ప్రారంభం.. జొన్నగిరి గోల్డ్ మైన్ రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుందా?
ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. కరువు, ఆహార సంక్షోభం తప్పదా?
తెలివిగా ధనవంతులు కావడం ఎలా? సంపద సృష్టించే 10 గోల్డెన్ రూల్స్ ఇవే!