సచివాలయం ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడీఓ

On
సచివాలయం ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడీఓ

కంభం న్యూస్ ఇండియా

కంభం ఎంపీడీవో ఎస్.ప్రసాద్ బాబు కందులాపురం -1 సచివాలయం ఆకస్మిక తనిఖీ చేశారు . సచివాలయ సిబ్బంది హాజరు , పలు రికార్డులు తనిఖీ చేశారు .ఈ సందర్భంగా సచివాలయ పరిధిలో జరుగుతున్న సర్వేపై సచివాలయ సిబ్బందికి సర్వే నిర్వహణపై తగిన సూచనలు ఇవ్వడం అందజేశారు.అలానే వైద్య ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి పరిశీలించాలని కోరారు. సచివాలయ పరిధిలోని గ్రామస్తులకు జగనన్న ఆరోగ్య సురక్ష పై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు.IMG-20230923-WA0322

Views: 293
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్ ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తహశీల్దార్ మహేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్ద వంగర మండలంలోని పడమటి తండా కు చెందిన ధరావత్ మురళి నాయక్...
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం