సచివాలయం ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడీఓ

On
సచివాలయం ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడీఓ

కంభం న్యూస్ ఇండియా

కంభం ఎంపీడీవో ఎస్.ప్రసాద్ బాబు కందులాపురం -1 సచివాలయం ఆకస్మిక తనిఖీ చేశారు . సచివాలయ సిబ్బంది హాజరు , పలు రికార్డులు తనిఖీ చేశారు .ఈ సందర్భంగా సచివాలయ పరిధిలో జరుగుతున్న సర్వేపై సచివాలయ సిబ్బందికి సర్వే నిర్వహణపై తగిన సూచనలు ఇవ్వడం అందజేశారు.అలానే వైద్య ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి పరిశీలించాలని కోరారు. సచివాలయ పరిధిలోని గ్రామస్తులకు జగనన్న ఆరోగ్య సురక్ష పై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు.IMG-20230923-WA0322

Views: 295
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అధ్యాపకులు బి.నాగేశ్వరరావు కి జిజెసి రేబ్బన ప్రిన్సిపాల్‌గా పదోన్నతి అధ్యాపకులు బి.నాగేశ్వరరావు కి జిజెసి రేబ్బన ప్రిన్సిపాల్‌గా పదోన్నతి
ఖమ్మం ఏప్రిల్ 27 ఖమ్మం న్యూస్: ఖమ్మం జిల్లాకు చెందిన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ సెక్రటరీ బి. నాగేశ్వర్ రావు ప్రభుత్వ జూనియర్ కళాశాల నేలకొండపల్లిలో...
గణితం పరీక్ష భయంతో.....డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
గణితం పరీక్ష భయ.....: డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్