సచివాలయం ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడీఓ
On
కంభం న్యూస్ ఇండియా
కంభం ఎంపీడీవో ఎస్.ప్రసాద్ బాబు కందులాపురం -1 సచివాలయం ఆకస్మిక తనిఖీ చేశారు . సచివాలయ సిబ్బంది హాజరు , పలు రికార్డులు తనిఖీ చేశారు .ఈ సందర్భంగా సచివాలయ పరిధిలో జరుగుతున్న సర్వేపై సచివాలయ సిబ్బందికి సర్వే నిర్వహణపై తగిన సూచనలు ఇవ్వడం అందజేశారు.అలానే వైద్య ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి పరిశీలించాలని కోరారు. సచివాలయ పరిధిలోని గ్రామస్తులకు జగనన్న ఆరోగ్య సురక్ష పై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు.
Views: 293
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
28 Nov 2025 17:57:27
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తహశీల్దార్ మహేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్ద వంగర మండలంలోని పడమటి తండా కు చెందిన ధరావత్ మురళి నాయక్...

Comment List