సచివాలయం ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడీఓ

On
సచివాలయం ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడీఓ

కంభం న్యూస్ ఇండియా

కంభం ఎంపీడీవో ఎస్.ప్రసాద్ బాబు కందులాపురం -1 సచివాలయం ఆకస్మిక తనిఖీ చేశారు . సచివాలయ సిబ్బంది హాజరు , పలు రికార్డులు తనిఖీ చేశారు .ఈ సందర్భంగా సచివాలయ పరిధిలో జరుగుతున్న సర్వేపై సచివాలయ సిబ్బందికి సర్వే నిర్వహణపై తగిన సూచనలు ఇవ్వడం అందజేశారు.అలానే వైద్య ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి పరిశీలించాలని కోరారు. సచివాలయ పరిధిలోని గ్రామస్తులకు జగనన్న ఆరోగ్య సురక్ష పై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు.IMG-20230923-WA0322

Views: 287
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*