సచివాలయం ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడీఓ

On
సచివాలయం ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడీఓ

కంభం న్యూస్ ఇండియా

కంభం ఎంపీడీవో ఎస్.ప్రసాద్ బాబు కందులాపురం -1 సచివాలయం ఆకస్మిక తనిఖీ చేశారు . సచివాలయ సిబ్బంది హాజరు , పలు రికార్డులు తనిఖీ చేశారు .ఈ సందర్భంగా సచివాలయ పరిధిలో జరుగుతున్న సర్వేపై సచివాలయ సిబ్బందికి సర్వే నిర్వహణపై తగిన సూచనలు ఇవ్వడం అందజేశారు.అలానే వైద్య ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి పరిశీలించాలని కోరారు. సచివాలయ పరిధిలోని గ్రామస్తులకు జగనన్న ఆరోగ్య సురక్ష పై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు.IMG-20230923-WA0322

Views: 293
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'