గోను వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న బూచేపల్లి, దద్దాల

On
గోను వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న బూచేపల్లి, దద్దాల

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం సియస్ పురం మండలం కోవిలంపాడు పంచాయతీకి చెందిన గోను నారాయణ రెడ్డి & సరస్వతి కుమారుడు అఖిల్ కుమార్ రెడ్డి వెడ్స్ భవ్య రెడ్డి ల వివాహ కార్యక్రమంలో  దర్శి ఎమ్మెల్యే & జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి  మరియు కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ పిడిసిసి బ్యాంకు చైర్మన్ ప్రసాద్ రెడ్డి, జడ్పీటీసీ గుంటక తిరుపతిరెడ్డి,వైస్ ఎంపీపీ దుగ్గిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఎంపీటీసీ బైరెడ్డి తిరుపతిరెడ్డి,పులి లక్ష్మీ,రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యవర్గ సభ్యులు షైక్ బుజ్జి,సర్పంచ్ బోట్లా చిరంజీవి,దుగ్గిరెడ్డి జయరెడ్డి, పామూరు మండలం సీనియర్ నాయకులు కల్లూరి రామిరెడ్డి,బూతుకమిటీ అధ్యక్షులు గట్లా విజయభాస్కర్ రెడ్డి,ఎస్సీ నాయకులు కటికల వెంకటరత్నం,IMG-20241013-WA0451IMG-20241013-WA0451 ప్రకాష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, వాకమళ్ల రాజశేఖర్ రెడ్డి,గంజి రవీంద్రారెడ్డి మరియు సియస్ పురం మండలం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 187
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు సెంటర్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఐదు గొర్లు, రెండు...
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు
ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ 
తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం
మట్టి మహాగణపతి తొలి కర్ర పూజలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..