వాటర్ పైప్ లైన్ పగిలి వరదలుగా నీరు
అండర్ బ్రిడ్జి వరకు ప్రమాదకరంగా వరదనీరు
On
పట్టించుకోని సంబంధిత అధికారులు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) నవంబర్ 28: కొత్తగూడెం పట్టణంలోని రామా టాకీస్ ఏరియా లో సింగరేణి వాటర్ పైపు లైన్ పగిలి నీరు వరదలై పారుతూ స్థానిక రైల్వే అండర్ బ్రిడ్జి వరకు ప్రవహిస్తుంది. అర్ధరాత్రి సమయంలో ఈ పైప్ లైన్ పగిలిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటివరకు సింగరేణి అధికారులు దృష్టి పెట్టలేదు. త్వరితగతిన మరమ్మతులు చేయక పోతే వాహనదారులు ప్రమాదన బారిన పడే అవకాశం లేకపోలేదు.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
05 Jul 2025 18:54:45
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై 05, న్యూస్ ఇండియా : సామాజిక బాధ్యతను ముందుకు తీసుకెళ్తూ, సేవా దృక్పథంతో ముందంజ వేసిన సాహితీ హాస్పిటల్ డైరెక్టర్...
Comment List