వాటర్ పైప్ లైన్ పగిలి వరదలుగా నీరు

అండర్ బ్రిడ్జి వరకు ప్రమాదకరంగా వరదనీరు

On

పట్టించుకోని సంబంధిత అధికారులు

కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) నవంబర్ 28: కొత్తగూడెం  పట్టణంలోని రామా టాకీస్ ఏరియా లో సింగరేణి వాటర్ పైపు లైన్ పగిలి నీరు వరదలై పారుతూ స్థానిక రైల్వే అండర్ బ్రిడ్జి వరకు ప్రవహిస్తుంది. అర్ధరాత్రి సమయంలో ఈ పైప్ లైన్ పగిలిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటివరకు సింగరేణి అధికారులు దృష్టి పెట్టలేదు. త్వరితగతిన మరమ్మతులు చేయక పోతే వాహనదారులు ప్రమాదన బారిన పడే అవకాశం లేకపోలేదు.IMG20241128091532

Views: 0
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..!
దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల చెక్ టెస్టులు.. డయాగ్నిస్టిక్ సెంటర్ల ముసుగులో డాక్టర్ల మాయ మాయజాలం.. కార్పొరేట్...
ఈ వింత విచిత్రమైన సంఘటన బహుశా ఎక్కడ జరగదేమో...?
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ..
యాత్ర దానం ???