వాటర్ పైప్ లైన్ పగిలి వరదలుగా నీరు
అండర్ బ్రిడ్జి వరకు ప్రమాదకరంగా వరదనీరు
On
పట్టించుకోని సంబంధిత అధికారులు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) నవంబర్ 28: కొత్తగూడెం పట్టణంలోని రామా టాకీస్ ఏరియా లో సింగరేణి వాటర్ పైపు లైన్ పగిలి నీరు వరదలై పారుతూ స్థానిక రైల్వే అండర్ బ్రిడ్జి వరకు ప్రవహిస్తుంది. అర్ధరాత్రి సమయంలో ఈ పైప్ లైన్ పగిలిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటివరకు సింగరేణి అధికారులు దృష్టి పెట్టలేదు. త్వరితగతిన మరమ్మతులు చేయక పోతే వాహనదారులు ప్రమాదన బారిన పడే అవకాశం లేకపోలేదు.
Views: 13
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
29 Jun 2026 20:30:22
హోమ్ లోన్ తీసుకున్నవారికి బ్యాంకులు అందించే ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ గురించి చాలా మందికి తెలియదు. ఈ ఫెసిలిటీని సరైన విధంగా ఉపయోగిస్తే వడ్డీ భారం తగ్గించుకోవడంతో పాటు...

Comment List