కాలేజీ వేధింపులతో  విద్యార్థి ఆత్మహత్య 

On
కాలేజీ వేధింపులతో  విద్యార్థి ఆత్మహత్య 

కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్)జనవరి5: చుంచుపల్లి మండలం విద్యానగర్ చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి శనగ రాంపవర్ (18) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యానగర్ చెందిన శనగ లక్ష్మణ్ కుమారుడు రాం పవర్ కొత్తగూడెంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. కాలేజీ వేధింపుల  వాళ్ళన్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిపారు. గత వారం నుంచి కాలేజీకి పోకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Views: 152
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మర్రి"తో "మాచన" అనుభందం... మర్రి"తో "మాచన" అనుభందం...
"మర్రి"తో "మాచన" అనుభందం  "మర్రి చెన్నారెడ్డి" లో శిక్షణ అనుభవం.. రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 15, (న్యూస్ ఇండియా ప్రతినిధి): పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్...
ధాన్యం సేకరణ ఓ క్రతువు..
దాహార్తిని తీర్చండి
మినీ మేడారం జాతరకు  ప్రత్యేక బస్సు
డొమెస్టిక్ సిలిండర్లు హోటళ్ళ లో ఎలా ఉన్నాయ్..
ఘనంగా 49వ సింగరేణి హై స్కూల్ వార్షికోత్సవం 
రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..