కాలేజీ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య
On
కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్)జనవరి5: చుంచుపల్లి మండలం విద్యానగర్ చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి శనగ రాంపవర్ (18) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యానగర్ చెందిన శనగ లక్ష్మణ్ కుమారుడు రాం పవర్ కొత్తగూడెంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. కాలేజీ వేధింపుల వాళ్ళన్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిపారు. గత వారం నుంచి కాలేజీకి పోకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Views: 154
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
18 Nov 2025 22:19:33
రిపోర్టర్ జైపాల్

Comment List