. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
On
మహబూబాబాద్ జిల్లా :
ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
పడమటి గూడెం గ్రామంలో ఓ వెంచర్ అనుమతి కోసం లక్ష రూపాయలు సెటిల్
45 వేలు తీసుకుంటూ ఏ సిబికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన అధికారులు..
ఎంపిడిఓ కార్యాలయంలో అన్ని వ్యవహారాలు చక్కపెడుతు ఏసిబి కి చిక్కిన ఎంపిడిఓ కుమారుడు..
కొనసాగుతున్న ఏసీబీ రైట్స్........
Views: 66
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Jul 2026 21:59:11
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.

Comment List