అమ్మ నీకు జోహార్..

వ్యవసాయ రంగంలో కష్టాలు వచ్చి

By Venkat
On
అమ్మ నీకు జోహార్..

వ్యవసాయ రంగంలో కష్టాలు వచ్చి
నా తల్లి
 జైబోరన్నగారి లక్ష్మీదేవి యాదవ్

 ఎన్నో కష్టాలను చవిచూసిందనీ

 ప్రజా సేవకుడు.... 
ప్రజాస్వామిక ఉద్యమకారుడు కామ్రేడ్ 

జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కన్నీరు పెట్టుకున్నారు

Read More రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..


ముందు వెనక నా అనేవారు లేక  17 డిసెంబర్ 1983 పసి బిడ్డలుగా ఉన్న... ( నా చెల్లి అప్పటికి పాలు అమ్మపాలు తాగుతుంది ) అనాధలుగా చేసి .... మమ్మల్ని వదిలి నేటికి 40 సంవత్సరాలు..
అనీ 
బోసన్నా 
తన తల్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు...

Read More జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు


నరకాన్ని చవిచూస్తూ జన్మనిచ్చిన
 అమ్మ 

Read More కలెక్టర్ గారు 'ఒక' కన్నేయండి

కంటిపాపలా మమ్ము  కాచి పెంచాల్సిన అమ్మ

పసి పాదాలు తాకితే పులకరించాల్సిన అమ్మ

 బోసి నవ్వులు చూసి మురిసిపోవాల్సిన  అమ్మ

బిడ్డల అడుగులు తడబడితే 
వేలు పట్టి  ముందుకు నడిపించాల్సిన అమ్మ   


ప్రేమానురాగాలు అద్ది తీర్చి దిద్దాల్సిన అమ్మ 

గోరుముద్దలు పెట్టి బిడ్డలను పెద్దవాళ్ళను చేయాల్సిన  అమ్మ

బిడ్డలకు అనురాగ ఋణం పంచాల్సిన అమ్మ

బాల్యంలోనే మమ్ముల ఒంటరి చేసి వెళ్ళిపోయావా తల్లి....


అమ్మ....
నీకు జోహార్...

అమ్మ నువ్వెక్కడ ఉన్నా నీ మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా...

నీ బిడ్డలుగా నీ మీద ఒట్టేసి చెప్తున్నా....

సమాజంలో బ్రతికినంత కాలం నాకు చేతనైతే సమాజానికి సహాయపడతాను తప్ప

అపకారికి కూడా ఉపకారం చేయాలన్న నీ మాటను నిలబెడతాను తప్ప
తల్లిగా నీకు చెడ్డ పేరు తేనని హామీనిస్తున్న...


40 సంవత్సరాల క్రితం
 17 డిసెంబర్ 1983 న 

 మమ్ములను అనాధలుగా చేసి చనిపోయిన నా తల్లికి 

మా మూలంగా ఎలాంటి చెడ్డ పేరు తేనని ,తేమని  నీ బిడ్డలుగా

మీ మీద ఒట్టేసి చెప్తున్నా... అని ప్రజా నేస్తం అవార్డు గ్రహీత
 కార్మిక ,కర్షక ,ప్రజారాజ్య స్థాపన కోసం తన వంతుగా ప్రజల కోసం పోరాడుతున్న సమసమాజ స్వప్నికుడు..
కమ్యూనిస్టు ,విప్లవకారుడు 
కామ్రేడ్ జై బోరన్న  నేతాజీ సుభాష్ చంద్రబోస్ 98485 40078
తన తల్లి అమర  రైతు
 బోరా లక్ష్మి దేవి యాదవ్ 
గుర్తుకొచ్చి నేడు ఒక కన్నీటి లేఖ రాశారు...IMG-20231217-WA0048

Views: 92
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి 'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై  06, న్యూస్ ఇండియా : సంగారెడ్డి పట్టణం, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగ, మురళీకృష్ణ ఆలయం వెళ్లే దారిలో ఆర్చ్...
ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.
ముఖ్య అతిధి గా ‘టీజీఐఐసీ చైర్ పర్సన్’
కలెక్టర్ గారు 'ఒక' కన్నేయండి
ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 10000 జరిమాన
దొంగతనంపై ఆరోపణతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య