హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు
రిపోర్టర్ జైపాల్ హైదరాబాద్ 2024 జనవరి 27: రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి ఒకేసారి 25 మంది ఇన్స్పెక్టర్లు ఆరుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ సీపీ సుధీర్ బాబు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. గతకొంత కాలంగా తరచూ వార్తల్లో నిలుస్తున్న చైతన్యపురి పీఎస్ ఎస్హెచ్వోగా జీ.వెంకటేశ్వర్లును నియమించారు. బొమ్మలరామారం ఎస్గా ఉన్న జీ.శ్రీనివాస్ రెడ్డిని చైతన్యపురి పీఎస్కు బదిలీ చేశారు అదేవిధంగా హయత్నగర్ ఎస్హెచ్వో వెంకటేశ్వర్లును మహేశ్వరం పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేశారు.
Views: 21
About The Author
Related Posts
Post Comment
Latest News
17 Oct 2025 19:28:39
ఖమ్మం అక్టోబర్ 17 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఉన్న గుద్దేటి రమేష్ బాబు కు అరుదైన గౌరవం దక్కింది. ఖమ్మం...
Comment List