కిషన్ రెడ్డి బస్సు యాత్రపై సమీక్ష నిర్వహిస్తున్న బిజెపి ముఖ్య నాయకులు

On
కిషన్ రెడ్డి బస్సు యాత్రపై సమీక్ష నిర్వహిస్తున్న బిజెపి ముఖ్య నాయకులు

 న్యూస్ ఇండియా టేక్మాల్ ప్రతినిధి జైపాల్ ఫిబ్రవరి 18 న్యూస్ ఇండియా టేక్మాల్ ప్రతినిధి న్యూస్ ఇండియా టేక్మాల్ ప్రతినిధి జైపాల్ ఫిబ్రవరి 18 ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బస్సు యాత్ర సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం నుండి జహీరాబాద్ నియోజకవర్గం దానికి సంబంధించిన విషయాల గురించి ఆదివారం రోజున బిజెపి ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో సమక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆందోల్ నియోజకవర్గం లోని ఆయా మండలాల బిజెపి మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శిలు ముఖ్య నాయకులు బిజెపి కార్యకర్తలు పాల్గొని చర్చించారు. ఈ యొక్క కార్యక్రమానికి బస్సు యాత్ర ఇంచార్జ్ మల్లికార్జున్ పాటిల్, సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరం, కులకర్ణి, మరియు ఉపాధ్యక్షులు ముత్తిరెడ్డి, ప్రభాకర్ గౌడ్, అందోల్ కన్వీనర్ మఠం చంద్రశేఖర్, సుమన్, అధ్యక్షులు రాజు, పుల్కల్ మండల అధ్యక్షుడు పండరి, టేక్మాల్ మండల అధ్యక్షుడు ఎల్లుపేట రాజు, వట్టిపల్లి మండలం అధ్యక్షులు సురేష్ గౌడ్, అందోల్ మండల అధ్యక్షులు శివచందర్, జోగిపేట పట్టణ అధ్యక్షులు శివ శంకర్, అల్లాదుర్గం మండలం ఇన్చార్జి యాదగిరి, కాళ్ళ రాములు, జిల్లా నాయకులు జగన్నాథం, వట్టిపల్లి ప్రధాన కార్యదర్శి నగేష్ తదితరులు పాల్గొన్నారు..

Views: 34

About The Author

Post Comment

Comment List

Latest News

రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్