జాతీయ రహదారిపై 65 నెంబర్ పై దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు.

రిటైర్ ఆర్మీ కెప్టెన్ బెల్లి నరసింహ ఇంట్లో భారీ చోరీ..

On
జాతీయ రహదారిపై 65 నెంబర్ పై దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు.

రహదారి వెంబడి ఉన్న ఇల్లు టార్గెట్ చేసుకొని వరుస చోరీలు..

IMG_20240616_102230న్యూస్ ఇండియా తెలుగు ,జూన్ 16 (నల్లగొండ జిల్లా ప్రతినిధి, బెల్లి శంకర్) జాతీయ రహదారిని టార్గెట్ చేసుకొని దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు ఈ నేపథ్యంలో జాతీయ రహదారి 65 నెంబర్ పై కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామానికి చెందిన బెల్లి నరసయ్య రిటైర్ ఆర్మీ కెప్టెన్ ఇంట్లో దొంగలు చొరబడి తులం నారా బంగారం ,ఇరవై మూడు తులాల వెండి దొంగలించడం జరిగింది తెలియజేశాడు. బాధితుడు చెప్తున్న వివరాల ప్రకారం ఆర్మీ నుండి రిటైర్ అయిన తర్వాత సొంత గ్రామంలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు రోజువారీగా మేడ మీద నిద్రిస్తున్నారు, మధ్యరాత్రి దాదాపు సమయం ఒకటిన్నర ప్రాంతంలో వర్షం కారణంగా కిందికి రావడం జరిగింది, వచ్చేసరికి తలుపు తాళం పగలగొట్టి బీరువా ఓపెన్ చేసి, బీరువాలో ఉన్నటువంటి దుస్తువులు కింద వేసి ఇల్లు మొత్తం చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.దీనిపై స్థానిక కట్టంగూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పాడు.

IMG_20240616_102042

Views: 507

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

.   ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. . ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
మహబూబాబాద్ జిల్లా : ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. పడమటి గూడెం గ్రామంలో ఓ వెంచర్...
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?