కరెంట్ షాక్ తో కాడెద్దు మృతి

మాడుగుల మండల్ కొర్ర తండాలో ఘటన

On
కరెంట్ షాక్ తో కాడెద్దు మృతి

(రంగారెడ్డి జిల్లా న్యూస్ ఇండియా రిపోర్టర్ పగడాల శ్రీశైలం) రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల్ కోర్ర తండాలో బుధవారం ఊరు సమీపంలో కరెంట్ షాక్ తగిలి ఒక కాడెద్దు మృత్యువాత పడింది అదే తాండకు చెందిన నరసింహ అనే రైతుగా గుర్తించారు ఘటనకు సంబంధించి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమా కాదా అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Views: 63
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రాజ్యాంగం దినోత్సవం రాజ్యాంగం దినోత్సవం
  పౌరుడు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని  అంబేద్కర్ వాది సోమారపూ శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో  అంబేద్కర్ సంఘం  ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం
సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ