కరెంట్ షాక్ తో కాడెద్దు మృతి

మాడుగుల మండల్ కొర్ర తండాలో ఘటన

On
కరెంట్ షాక్ తో కాడెద్దు మృతి

(రంగారెడ్డి జిల్లా న్యూస్ ఇండియా రిపోర్టర్ పగడాల శ్రీశైలం) రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల్ కోర్ర తండాలో బుధవారం ఊరు సమీపంలో కరెంట్ షాక్ తగిలి ఒక కాడెద్దు మృత్యువాత పడింది అదే తాండకు చెందిన నరసింహ అనే రైతుగా గుర్తించారు ఘటనకు సంబంధించి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమా కాదా అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Views: 63
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి.. శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి.. పోలీసులకు సమాచారం ఇవ్వడంలో తాత్సారం.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు... పోస్టుమార్టం అనంతరం...
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..