రేషన్ దందాపై ‘పిడీ’ కిలి..

పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్..

On
రేషన్ దందాపై ‘పిడీ’ కిలి..

రేషన్ దందాపై ‘పిడీ’ కిలి..

పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్..

IMG-20260112-WA0672
పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్..

రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, జనవరి 19, న్యూస్ ఇండియా ప్రతినిధి: రేషన్ బియ్యంతో దందా చేస్తే పిడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తప్పవని పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్ హెచ్చరించారు. ఆదివారం ఇబ్రహీంపట్నంలో ఆయన మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు రేషన్ డీలర్లు సీల్ విప్పని ప్రజా పంపిణీ బియ్యం సంచులను నేరుగా రేషన్ మాఫియాకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కడ్తాల్, అమన్‌గల్, ఎక్వాయ్‌పల్లి ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు రేషన్ బియ్యం అక్రమ రవాణానే జీవనాధారంగా మార్చుకుని, ఏ డీలర్ వద్ద ఎంత స్టాక్ ఉందన్న వివరాల నుంచి గుట్టుగా ఎప్పుడు తరలించాలన్నదాకా మాఫియా తరహాలో వ్యవహరిస్తున్నారని తెలిపారు. డీలర్లు అక్రమార్కులతో చేతులు కలిపితే వారి డీలర్‌షిప్‌ను రద్దు చేయడానికీ వెనుకాడబోమని రఘునందన్ స్పష్టం చేశారు.

Views: 11

About The Author

Post Comment

Comment List

Latest News

తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
మహబూబాబాద్ జిల్లా:తొర్రూరు సెంటర్:మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 13న (శుక్రవారం) భారీ జాతీయ సెమినార్ నిర్వహించనున్నారు. PM-USHA (RUSA) సౌజన్యంతో "AI (ఆర్టిఫిషియల్...
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన