సర్వీస్ రోడ్లపై పండ్ల బండ్లను తొలగించాలి..

వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

On
సర్వీస్ రోడ్లపై పండ్ల బండ్లను తొలగించాలి..

సర్వీస్ రోడ్లపై పండ్ల బండ్లను తొలగించాలి..

వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ జనవరి 25, న్యూస్ ఇండియా ప్రతినిధి:

IMG_20260125_10584170
సర్వీస్ రోడ్లపై పండ్ల పనులను తొలగించాలి : కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

హయత్‌ నగర్ ఆటోనగర్ పరిసరాల్లో జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న సర్వీస్ రోడ్లపై అక్రమంగా పండ్ల బండ్లు ఏర్పాటు చేయడంపై కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచో వచ్చి రోడ్లను ఆక్రమించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా రాకపోకలకు ఆటంకం కలుగుతూ ప్రమాదాల ముప్పు పెరుగుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్రాఫిక్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, సర్వీస్ రోడ్లపై అక్రమంగా ఏర్పాటు చేసిన పండ్ల బండ్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సర్వీస్ రోడ్లు వాహనదారుల భద్రత కోసమేనని, వాటిని ఆక్రమించడం సహించబోమని ఆయన హెచ్చరించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే చర్యలపై అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కార్పొరేటర్ కోరారు.

Read More అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..

Views: 29

About The Author

Post Comment

Comment List

Latest News

అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్.. అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్.. ఇబ్రహీంపట్నం...
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత