జాతీయ యువజన దినోత్సవం
On
మేరా యువ భారత్ వారి సహకారంతో పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ వారు జాతీయ యువజన దినోత్సవం, ఇల్లందు సుదిమళ్ళ గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి, జాతీయ యువజన దినోత్సవం - ప్రతి సంవత్సరం జనవరి 12న జరుపబడుతుంది. భారతదేశ ఔన్నత్నాన్ని ప్రపంచ దశదిశలా చాటిన స్వామీ వివేకానంద జన్మించిన జనవరి 12న భారతీయులు ప్రతీ సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారని విద్యార్థులకు వివరించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లైవ్ వీడియో టెలికాస్ట్ అనేది విద్యార్థులకు చూయించి వారితో ర్యాలీ తీయించడం జరిగింది.
Views: 31
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List