న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
On
మహబూబాబాద్ జిల్లా –
తొర్రూరు:
న్యాయవాదిపై జరిగిన దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు.
న్యాయవాదిపై దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని బార్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. న్యాయవాదులపై దాడులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
న్యాయవాదుల భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాదిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో తొర్రూరు బార్ అసోసియేషన్కు చెందిన పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
Views: 65
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Aug 2026 14:07:08
మహబూబాబాద్ జిల్లా –
తొర్రూరు:
న్యాయవాదిపై జరిగిన దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు.న్యాయవాదిపై దాడి చేయడం తీవ్రంగా...

Comment List