వల్మిడి లో ఘనంగా ముక్కోటి ఏకాదశి
హాజరైన ఎమ్మల్యే దంపతులు
By Venkat
On
వల్మిడి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి(దక్షిణ అయోధ్య) శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేడుకలను నిర్వహించిన ఆలయ అర్చకులు సుందరాచార్యులు, దేవస్థాన కమిటీ.హాజరైన ఎమ్మల్యే దంపతులు,భక్తులు అధిక సంఖ్య లో హాజరై ముక్కోటి ఏకాదశి సందర్బంగా వైకుంఠ ద్వార సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Views: 85
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
15 Apr 2026 07:03:47
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్:
డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...

Comment List