వల్మిడి లో ఘనంగా ముక్కోటి ఏకాదశి
హాజరైన ఎమ్మల్యే దంపతులు
By Venkat
On
వల్మిడి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి(దక్షిణ అయోధ్య) శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేడుకలను నిర్వహించిన ఆలయ అర్చకులు సుందరాచార్యులు, దేవస్థాన కమిటీ.హాజరైన ఎమ్మల్యే దంపతులు,భక్తులు అధిక సంఖ్య లో హాజరై ముక్కోటి ఏకాదశి సందర్బంగా వైకుంఠ ద్వార సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Views: 76
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
09 Mar 2026 17:51:38
రెడ్ హ్యాండెడ్గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
రెడ్ హ్యాండెడ్గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మార్చి 09, న్యూస్ ఇండియా ప్రతినిధి: లంచం తీసుకుంటూ...

Comment List