వల్మిడి లో ఘనంగా ముక్కోటి ఏకాదశి
హాజరైన ఎమ్మల్యే దంపతులు
By Venkat
On
వల్మిడి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి(దక్షిణ అయోధ్య) శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేడుకలను నిర్వహించిన ఆలయ అర్చకులు సుందరాచార్యులు, దేవస్థాన కమిటీ.హాజరైన ఎమ్మల్యే దంపతులు,భక్తులు అధిక సంఖ్య లో హాజరై ముక్కోటి ఏకాదశి సందర్బంగా వైకుంఠ ద్వార సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Views: 74
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Jun 2025 22:09:01
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం..
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి..
బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
Comment List