రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి టి  మాచన రఘునందన్...

On
రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..

రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి టి 
మాచన రఘునందన్...

రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 10, (

IMG-20250210-WA0602
రేషన్ బియ్యం లారీని సిజ్ చేసిన పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి టి  మాచన రఘునందన్...

న్యూస్ ఇండియా ప్రతినిధి): రేషన్ బియ్యం అక్రమ దందా చేసే వారిపై పిడి యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. సోమవారం నాడు ఆయన నల్లగొండ జిల్లా మర్రిగూడ లో మాట్లాడుతూ.. రేషన్ బియ్యం ను అధిక ధర కు అక్రమంగా సేకరించి దందా చేయడం అలవాటు గా పెట్టుకున్న వారిపై పీ డి యాక్ట్ నమోదు చేయడం ఖాయం అని హెచ్చరించారు.రేషన్ బియ్యం అక్రమ నిల్వ, రవాణా సమాచారం పై నిఘా వేసి పట్టుకోవడం జరుగుతుందని చెప్పారు.ప్రజా పంపిణీ ని ప్రహసనం చేసే డీలర్ల పై సైతం క్రిమినల్ కేసుల నమోదు కు వెనుకాడే ప్రసక్తే లేదని రఘునందన్ హెచ్చరించారు. ప్రజలు కూడా రేషన్ బియ్యం ను తినాలని సూచించారు.అధిక ధరకు అమ్ముకోవడం నేరం అని స్పష్టం చేశారు.

Read More ఎట్టకేలకు లింగంపల్లి 'ఫ్లై ఓవర్' ప్రారంభం.

Views: 4

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.