రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి టి  మాచన రఘునందన్...

On
రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..

రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి టి 
మాచన రఘునందన్...

రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 10, (

IMG-20250210-WA0602
రేషన్ బియ్యం లారీని సిజ్ చేసిన పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి టి  మాచన రఘునందన్...

న్యూస్ ఇండియా ప్రతినిధి): రేషన్ బియ్యం అక్రమ దందా చేసే వారిపై పిడి యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. సోమవారం నాడు ఆయన నల్లగొండ జిల్లా మర్రిగూడ లో మాట్లాడుతూ.. రేషన్ బియ్యం ను అధిక ధర కు అక్రమంగా సేకరించి దందా చేయడం అలవాటు గా పెట్టుకున్న వారిపై పీ డి యాక్ట్ నమోదు చేయడం ఖాయం అని హెచ్చరించారు.రేషన్ బియ్యం అక్రమ నిల్వ, రవాణా సమాచారం పై నిఘా వేసి పట్టుకోవడం జరుగుతుందని చెప్పారు.ప్రజా పంపిణీ ని ప్రహసనం చేసే డీలర్ల పై సైతం క్రిమినల్ కేసుల నమోదు కు వెనుకాడే ప్రసక్తే లేదని రఘునందన్ హెచ్చరించారు. ప్రజలు కూడా రేషన్ బియ్యం ను తినాలని సూచించారు.అధిక ధరకు అమ్ముకోవడం నేరం అని స్పష్టం చేశారు.

Read More మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..

Views: 19

About The Author

Post Comment

Comment List

Latest News

మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం.. మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
కోడి పిల్లలను సజీవ దహనం? మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం.. రంగారెడ్డి జిల్లా, తుర్కయంజాల్, మార్చి 02, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఆదిభట్ల సర్కిల్...
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..
ఇంటర్ ఎగ్జామ్స్.., సెంటర్ అడ్రస్ కోసం ఇలా చేయండి!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ