రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి టి  మాచన రఘునందన్...

On
రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..

రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి టి 
మాచన రఘునందన్...

రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 10, (

IMG-20250210-WA0602
రేషన్ బియ్యం లారీని సిజ్ చేసిన పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి టి  మాచన రఘునందన్...

న్యూస్ ఇండియా ప్రతినిధి): రేషన్ బియ్యం అక్రమ దందా చేసే వారిపై పిడి యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. సోమవారం నాడు ఆయన నల్లగొండ జిల్లా మర్రిగూడ లో మాట్లాడుతూ.. రేషన్ బియ్యం ను అధిక ధర కు అక్రమంగా సేకరించి దందా చేయడం అలవాటు గా పెట్టుకున్న వారిపై పీ డి యాక్ట్ నమోదు చేయడం ఖాయం అని హెచ్చరించారు.రేషన్ బియ్యం అక్రమ నిల్వ, రవాణా సమాచారం పై నిఘా వేసి పట్టుకోవడం జరుగుతుందని చెప్పారు.ప్రజా పంపిణీ ని ప్రహసనం చేసే డీలర్ల పై సైతం క్రిమినల్ కేసుల నమోదు కు వెనుకాడే ప్రసక్తే లేదని రఘునందన్ హెచ్చరించారు. ప్రజలు కూడా రేషన్ బియ్యం ను తినాలని సూచించారు.అధిక ధరకు అమ్ముకోవడం నేరం అని స్పష్టం చేశారు.

Read More అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం..

Views: 4

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..