చైతన్య నగర్ కాలనీలో జై హనుమాన్ జిమ్ ప్రారంభోత్సవం..
స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి..
On
రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం బి.ఎన్.రెడ్డి డివిజన్ పరిధిలోని చైతన్య నగర్ కాలనీలో నూతన జై హనుమాన్ జిమ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి హాజరై ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు టింకు, శ్రీకాంత్, క్రాంతి, ప్రదీప్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ కాలనీ మాజీ అధ్యక్షులు సంజీవ యాదవ్, బిజెపి పార్టీ డివిజన్ ఉపాధ్యక్షులు మెట్టుపల్లి సంతోష్ రెడ్డి, నాయకులు సుమంత్ రెడ్డి, శివ యాదవ్, శ్రీనివాస్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Views: 120
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Nov 2025 18:25:39
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...

Comment List