చైతన్య నగర్ కాలనీలో జై హనుమాన్ జిమ్ ప్రారంభోత్సవం..

స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి..

On
చైతన్య నగర్ కాలనీలో జై హనుమాన్ జిమ్ ప్రారంభోత్సవం..

IMG-20231016-WA1852
ప్రారంభిస్తున్న కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి

రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం బి.ఎన్.రెడ్డి డివిజన్ పరిధిలోని చైతన్య నగర్ కాలనీలో నూతన జై హనుమాన్ జిమ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి హాజరై ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు టింకు, శ్రీకాంత్, క్రాంతి, ప్రదీప్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ కాలనీ మాజీ అధ్యక్షులు సంజీవ యాదవ్, బిజెపి పార్టీ డివిజన్ ఉపాధ్యక్షులు మెట్టుపల్లి సంతోష్ రెడ్డి, నాయకులు సుమంత్ రెడ్డి, శివ యాదవ్, శ్రీనివాస్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Views: 117

About The Author

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'