దుర్గామాత ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం

కడారి వెంకన్న మాదవి దంపతుల చేత మహోన్నదాన కార్యక్రమం నిర్వహించారు

On
దుర్గామాత ప్రాంగణంలో  మహా అన్నదాన కార్యక్రమం

న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక కొడకండ్ల ప్రతినిధి గుర్రం ప్రభాకర్ అక్టోబర్ 20

 జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల  గ్రామంలో  గత 12 సంవత్సరాలగా దుర్గామాత అమ్మవారి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు, ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బేతోజు  బ్రహ్మచారి ఆధ్వర్యంలో  మహా అన్నదాన కార్యక్రమాన్ని   నిర్వహించారు ,  ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు,

Views: 13
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.