బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉప సర్పంచ్
On
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల పరిధిలోని మంగల్ తండా కు చెందిన బిఆర్ఎస్ ఉప సర్పంచ్ వారితో పాటు 60 బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీ సురేష్ శెట్కార్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సమక్షంలో బుధువారం రోజు కాంగ్రెస్ పార్టీ లో చేరినారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పట్లోళ్ల సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలొకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమం లో మనీష్ పాటిల్ మండల పార్టీ అధ్యక్షుడు. సాల్మన్ మాజీ సర్పంచ్. నవీన్ ఉపసర్పంచ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 335
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
23 May 2026 23:09:35
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
అధికలోడే ప్రమాదానికి ప్రధాన కారణం..
మల్ వద్ద సాగర్ హైవేపై అధికలోడుతో ఒరిగిన టిప్పర్..
రంగారెడ్డి జిల్లా, యాచారం,...

Comment List