బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉప సర్పంచ్

On
బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉప సర్పంచ్

IMG-20231115-WA0038
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ ఆహ్వానిస్తున్న పట్లోళ్ల సంజీవరెడ్డి

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల పరిధిలోని మంగల్ తండా కు చెందిన బిఆర్ఎస్ ఉప సర్పంచ్ వారితో పాటు 60 బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీ సురేష్ శెట్కార్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సమక్షంలో బుధువారం రోజు కాంగ్రెస్ పార్టీ లో చేరినారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పట్లోళ్ల సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలొకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమం లో మనీష్ పాటిల్ మండల పార్టీ అధ్యక్షుడు. సాల్మన్ మాజీ సర్పంచ్. నవీన్ ఉపసర్పంచ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 334

About The Author

Post Comment

Comment List

Latest News

ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
మహబూబాబాద్ జిల్లా:- మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ... ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తొర్రూరు జర్నలిస్టు సంఘాల నేతలు  విమర్శించారు.  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ...
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం