విఘ్నేశ్వరుడి వద్ద అన్నదాన కార్యక్రమం

ముఖ్య అతిథులుగా హాజరైన ఎలిమినేటి జంగారెడ్డి

విఘ్నేశ్వరుడి వద్ద అన్నదాన కార్యక్రమం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పహిల్వాన్ పురం గ్రామంలో విద్యానగర్ కాలనీవాసులు గణేష్ నవరాత్రి 11వ వార్షిక ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహణలో భాగంగా ఈరోజు కాలనీవాసులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏ జే ఆర్ ఫౌండేషన్ అదినేత ఎలిమినేటి జంగారెడ్డి హాజరైనారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుమ్మల వెంకటరెడ్డి, కస్తూరి సత్యనారాయణ వట్టి పెళ్లి సిద్ధులు రెండో వార్డు నెంబర్ బి ధనుంజయ బంధారపు నరసింహ ఏ మాధవరెడ్డి బంధారపు నిఖిల్ బందారపు లింగస్వామి కల్యo మహేష్ తాండూరి సుదర్శన్ చారి శ్రీకాంత్ చారి గ్రామ పెద్దలు మహిళలు చాలామంది పాల్గొన్నారు.IMG-20230924-WA0538

Views: 160
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*