కిష్టయ్య పల్లి గ్రామంలో బి.ఆర్.యస్ నాయకుల ఇంటింటి ప్రచారం

సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్

On
కిష్టయ్య పల్లి గ్రామంలో బి.ఆర్.యస్ నాయకుల ఇంటింటి ప్రచారం

WhatsApp Image 2023-11-02 at 2.07.03 PMపటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని కిష్టయ్య పల్లి గ్రామ  సర్పంచ్ ప్రకాశం చారి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ అభివృద్ధిని తెలుపుతూ బి.ఆర్.ఎస్ అభ్యర్థి గుడెం మైపాల్ రెడ్డికి పూర్తి మద్దతు ఉండాలని మీ ఆశీర్వాదం ఉంటే ప్రతి పల్లె అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే సతీమణి యాదమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో  ప్రచార రథసారథులు జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ మరియు రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్ , నాయకులు సాయి భరత్, దేవా పోతారం మాజీ సర్పంచ్ శ్రీనివాస్,  జిన్నారం మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మంద రమేష్, యాదయ్య, భీమ్రావు, పాషా, బాలరాజు, నరేందర్ అశోక్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Views: 60

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*