కిష్టయ్య పల్లి గ్రామంలో బి.ఆర్.యస్ నాయకుల ఇంటింటి ప్రచారం

సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్

On
కిష్టయ్య పల్లి గ్రామంలో బి.ఆర్.యస్ నాయకుల ఇంటింటి ప్రచారం

WhatsApp Image 2023-11-02 at 2.07.03 PMపటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని కిష్టయ్య పల్లి గ్రామ  సర్పంచ్ ప్రకాశం చారి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ అభివృద్ధిని తెలుపుతూ బి.ఆర్.ఎస్ అభ్యర్థి గుడెం మైపాల్ రెడ్డికి పూర్తి మద్దతు ఉండాలని మీ ఆశీర్వాదం ఉంటే ప్రతి పల్లె అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే సతీమణి యాదమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో  ప్రచార రథసారథులు జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ మరియు రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్ , నాయకులు సాయి భరత్, దేవా పోతారం మాజీ సర్పంచ్ శ్రీనివాస్,  జిన్నారం మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మంద రమేష్, యాదయ్య, భీమ్రావు, పాషా, బాలరాజు, నరేందర్ అశోక్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Views: 61

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు  సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
డోర్నకల్ డిసెంబర్ 22 న్యూస్ ఇండియా ప్రతినిధి హైదరాబాద్, కొండాపూర్ మై హోమ్స్ మంగళలోని సోంత గృహాంలో తన 6వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న శ్రీ...
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి