పార్థివ దేహానికి  నివాళులు అర్పించి పూల మాల వేసిన  *జెడ్పిటిసి ఫోర్ లీడర్ మంగళ పెళ్లి శ్రీనివాస్*

పార్థివ దేహానికి  నివాళులు అర్పించి పూల మాల వేసిన  *జెడ్పిటిసి ఫోర్ లీడర్ మంగళ పెళ్లి శ్రీనివాస్*

IMG-20231105-WA0001

 తొర్రూరు మండలం నాంచారి మడూర్ గ్రామానికి  చెందిన ఆర్ఎంపీ డాక్టర్ పబ్బోజు సోమన్న గారి చెందిన  తండ్రి శ్రీ పబ్బోజు చంద్రమౌళి (85)గుండెపోటుతో రాత్రి  మరణించడం జరిగింది. పార్థివ దేహానికి  నివాళులు అర్పించి పూల మాల వేసిన  *జెడ్పిటిసి ఫోర్ లీడర్ మంగళ పెళ్లి శ్రీనివాస్ *  మండల ఎన్నికల ఇన్చార్జి ఎస్ఎస్ రెడ్డి గారు ,నాంచారి మడూర్ గ్రామ సర్పంచ్ గుంటుక యాదలక్ష్మి యాకయ్య, ఎంపీటీసీ కుంభo సుకన్య రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు మూల ఉపాకర్ రెడ్డి , ఇమ్మడి రాము , మండల ప్రధాన కార్యదర్శి నలమస ప్రమోద్ ,కుమాస్వామి, శ్రీనివాస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు

Views: 46
Tags:

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*