కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాం..

ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి..

On
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాం..

కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాం..

ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి..

IMG-20231114-WA0966
పార్టీ ఆఫీసులో ప్రారంభిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి..

అబ్దుల్లాపూర్మేట్, నవంబర్ 14 (న్యూస్ ఇండియా తెలుగు): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహింపట్నం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి మంగళవారం సాయంత్రం అబ్దుల్లాపూర్మెట్ మండలం తారామతిపేట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలిలో పాల్గొని ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో   ఎంపిపి బుర్ర రేఖ మహేందర్ గౌడ్, జడ్పిటిసి బింగి దేవదాసు గౌడ్, వైస్ ఎంపిపి శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ మూల మహేష్ గౌడ్, వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మైనారిటీ నాయకులు, మహిళా సంఘాల నాయకురాలు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Views: 69

About The Author

Post Comment

Comment List

Latest News

ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
మహబూబాబాద్ జిల్లా:- మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ... ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తొర్రూరు జర్నలిస్టు సంఘాల నేతలు  విమర్శించారు.  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ...
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం