కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాం..

ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి..

On
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాం..

కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాం..

ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి..

IMG-20231114-WA0966
పార్టీ ఆఫీసులో ప్రారంభిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి..

అబ్దుల్లాపూర్మేట్, నవంబర్ 14 (న్యూస్ ఇండియా తెలుగు): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహింపట్నం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి మంగళవారం సాయంత్రం అబ్దుల్లాపూర్మెట్ మండలం తారామతిపేట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలిలో పాల్గొని ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో   ఎంపిపి బుర్ర రేఖ మహేందర్ గౌడ్, జడ్పిటిసి బింగి దేవదాసు గౌడ్, వైస్ ఎంపిపి శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ మూల మహేష్ గౌడ్, వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మైనారిటీ నాయకులు, మహిళా సంఘాల నాయకురాలు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Views: 51

About The Author

Post Comment

Comment List

Latest News

అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం. అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : నమ్మదగిన సమాచారం మేరకు తేది: 08.05.2025 నాడు ఉదయం అందాజ 11:00 గంటల సమయంలో...
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.