పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో వినాయక ఉత్సవాల్లో భాగంగా ఘనంగా కుంకుమార్చన
ఉత్సాహంతో పాల్గొన్న దర్దేపల్లి గ్రామ ప్రజలు
By Ranjith
On
ఇండియా తెలుగు.
పాలకుర్తి నియజకవర్గ ప్రతినిధి: ఘణపురం రంజిత్ కుమార్,
సెప్టెంబర్ .04,
నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా కుంకుమార్చన
దర్దేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత కొద్ది సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా వేద పండితుల మంత్రొచ్చారణ మధ్య వివిధ రకాల పూజలతో అలంకరణలతో పూజలు అందుకుంటున్న అతి మహిమాన్వితమైన మహిమగల నమ్మి కొలిచిన భక్తుల పాలిటీ కొంగుబంగారంలా కోర్కెలు తీరుస్తున్న శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఉత్సవ కమిటీ విగ్నేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈరోజు మహిళలకు మహా కుంకుమార్చన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలకు పైగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
Views: 275
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
05 Sep 2025 14:19:34
బ్రేకింగ్:-
మహబూబాబాద్ జిల్లా:- తొర్రూరు పట్టణం :-
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు గణపతి నిమర్జనం స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ రామ్నాథ్...
Comment List