హేమచంద్రపురంలో జలగం ఎన్నికల ప్రచారం

ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలు, గ్రామస్తులు

On

సింహం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో కోలకాని నరేష్ )నవంబర్ 15 : లక్ష్మీదేవి పల్లి మండలం హేమచంద్రపురంలో  ఆల్  ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కొత్తగూడెం  ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్న జలగం వెంకట్రావు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న సమస్యలను  అడిగి తెలుసుకున్నారు. సింహం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు.

Views: 100
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..!
దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల చెక్ టెస్టులు.. డయాగ్నిస్టిక్ సెంటర్ల ముసుగులో డాక్టర్ల మాయ మాయజాలం.. కార్పొరేట్...
ఈ వింత విచిత్రమైన సంఘటన బహుశా ఎక్కడ జరగదేమో...?
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ..
యాత్ర దానం ???