మంత్రి మల్లారెడ్డిని కలిసిన మక్త ప్రజలు

చౌదరిగూడ గ్రామ పంచాయితీ పరిధిలో మక్త

By Venkat
On
మంత్రి మల్లారెడ్డిని కలిసిన మక్త ప్రజలు

బైరు రమాదేవి రాములు గౌడ్

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం
చౌదరిగూడ గ్రామ పంచాయితీ పరిధిలో మక్త  గ్రామానికి చెందినవారు యాదవులు సంఘం వారు బైరు రమాదేవి రాములు గౌడ్ అధ్వర్యంలో మంత్రివర్యులు చామకూర మల్లా రెడ్డిని తన నివాసం వద్ధ వారి సమక్షంలో కాంగ్రెస్ నుండి బి అర్ ఎస్ పార్టీ లో  కలిసి వారికి కండువలను కప్పి వారిని పార్టీ లో కి అహ్వానిచడం జరిగింది.ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం ఉపాధ్యక్షులు ముధ్ధం భాస్కర్, ముంత రంగయ్య, ముక్క్యర్ల యాదగిరి,చింతపంటి కృష్ణ, శినాలి జంగయ్య,కొత్త నరసింహ, గుండేబోయిన ఐలయ్య,కొత్త బాబు,చింతపంటి బంగారి,ముంత రాజు,గుంటి కృష్ణ, చింతపంటి విద్యా సాగర్,ముక్కర్ల రమేష్,తోటకూర మల్లేష్,ఏడ్ల శ్రీశైలం,ముంత వెంకటేష్,రాగం మహేశ్,ముంత ఆంజనేయులు,చింతపంటి భిక్షపతి,శ్రీరామ్ దేవ్,గోపు సాయిలు, ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ కుర్ర మహేందర్ గౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు చింతపంటి లింగం యాదవ్ మేడ్చల్ జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ చెరుకు భాను గౌడ్,చెట్టి రాము,తదితరులు పాల్గొన్నారు.IMG-20231117-WA0322

Views: 31
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) మార్చి 12 :జిల్లా ఎస్పీ  రోహిత్ రాజ్ ఆదేశానుసారం  యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ లో భాగంగా 1టౌన్ సీఐ కరుణాకర్...
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు