ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్‌

On

DROWPADHI NOMINATION :ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు. మోదీతో పాటు పలువురు అగ్రనేతలు ద్రౌపది ముర్మును ప్రతిపాదించి బలపరుస్తూ సంతకాలు చేశారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా ఓ గిరిజన మహిళ నామినేషన్‌ వేయడం దేశ చరిత్లో ఇదే తొలిసారి. అటు విపక్ష అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హా ఈ నెల 27న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

DROWPADHI NOMINATION :ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు. మోదీతో పాటు పలువురు అగ్రనేతలు ద్రౌపది ముర్మును ప్రతిపాదించి బలపరుస్తూ సంతకాలు చేశారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా ఓ గిరిజన మహిళ నామినేషన్‌ వేయడం దేశ చరిత్లో ఇదే తొలిసారి. అటు విపక్ష అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హా ఈ నెల 27న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*