ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్‌

On

DROWPADHI NOMINATION :ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు. మోదీతో పాటు పలువురు అగ్రనేతలు ద్రౌపది ముర్మును ప్రతిపాదించి బలపరుస్తూ సంతకాలు చేశారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా ఓ గిరిజన మహిళ నామినేషన్‌ వేయడం దేశ చరిత్లో ఇదే తొలిసారి. అటు విపక్ష అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హా ఈ నెల 27న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

DROWPADHI NOMINATION :ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు. మోదీతో పాటు పలువురు అగ్రనేతలు ద్రౌపది ముర్మును ప్రతిపాదించి బలపరుస్తూ సంతకాలు చేశారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా ఓ గిరిజన మహిళ నామినేషన్‌ వేయడం దేశ చరిత్లో ఇదే తొలిసారి. అటు విపక్ష అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హా ఈ నెల 27న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ