ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్‌

On

DROWPADHI NOMINATION :ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు. మోదీతో పాటు పలువురు అగ్రనేతలు ద్రౌపది ముర్మును ప్రతిపాదించి బలపరుస్తూ సంతకాలు చేశారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా ఓ గిరిజన మహిళ నామినేషన్‌ వేయడం దేశ చరిత్లో ఇదే తొలిసారి. అటు విపక్ష అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హా ఈ నెల 27న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

DROWPADHI NOMINATION :ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు. మోదీతో పాటు పలువురు అగ్రనేతలు ద్రౌపది ముర్మును ప్రతిపాదించి బలపరుస్తూ సంతకాలు చేశారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా ఓ గిరిజన మహిళ నామినేషన్‌ వేయడం దేశ చరిత్లో ఇదే తొలిసారి. అటు విపక్ష అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హా ఈ నెల 27న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

Views: 2
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..