చేతి గుర్తుకు ఓటు వేసి మన ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళీ తెచ్చుకుందాం
కాట శ్రీనివాస్ గౌడ్
By Ramesh
On
జిన్నారం మండలంలోని మంత్రికుంట, మాదారం, లక్ష్మి పతి గూడెం, వావిలాల్, చెట్ల పోతారం, కిష్టయ్య పల్లి, దాచారం, కోర్ల కుంట, కాజీ పల్లి గ్రామాలు మరియు బొల్లారం మున్సిపాలిటీ కాలనీలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను వివరించి తమ అమూల్యమైన ఓటును చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్. ఇక్కడి గ్రామ ప్రజలు కాట శ్రీనివాస్ గౌడ్ కు ఘన స్వాగతం పలికారు.
Views: 13
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
29 May 2026 05:55:07
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
హాస్పటల్ ముందు ఆందోళన చేస్తున్న సిబ్బంది..
రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మే 29, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఉద్యోగులకు మూడు...

Comment List