KCR Fire on Modi: తెలంగాణకు మోదీనే శత్రువు!

On

KCR Fire on Modi : వికారాబాద్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో వికారాబాద్‌ చేరుకున్న కేసీఆర్‌కు… మొదట టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆక్కడి నుండి ఎన్నేపల్లి శివారుకు వెళ్లి 61 కోట్ల వ్యయంతో నిర్మించిన కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. అదే ప్రాంగణంలో జిల్లాకు మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తూ […]

KCR Fire on Modi : వికారాబాద్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో వికారాబాద్‌ చేరుకున్న కేసీఆర్‌కు… మొదట టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆక్కడి నుండి ఎన్నేపల్లి శివారుకు వెళ్లి 61 కోట్ల వ్యయంతో నిర్మించిన కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. అదే ప్రాంగణంలో జిల్లాకు మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ఈ ఎనిమిదేళ్లలో ఏం ఉద్ధరించారని కేసీఆర్‌ ప్రశ్నించారు. బీజేపీపై, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ జెండాను చూసి మోసపోతే.. శఠగోపం తప్పదని హెచ్చరించారు. ఆ జెండాను పట్టుకుంటే మళ్లీ పాతకథే వస్తుందన్నారు. మ‌ళ్లీ ప‌రిస్థితులు దిగ‌జార‌కుండా, వారి రాజ‌కీయ స్వార్థాల‌కు బ‌లికాకుండా ఈ తెలంగాణ‌ను కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉందని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
•సీఎం రేవంత్ రెడ్డికి డీసీసీ కార్యాలయం కోసం మంత్రి తుమ్మల విన్నపం•స్థలం కేటాయింపుకు క్యాబినెట్  ఆమోదం•బుర్హాన్ పురంలోని ఎన్ఎస్పి సర్వేనెంబర్ 93 లో ఎకరం స్థలం  కేటాయింపు...
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..
వార్తాపత్రికలో అరుదైన గౌరవం దక్కించుకున్న గుద్దేటి రమేష్ బాబు
తెలంగాణ రాష్ట్రం బందును విజయవంతం చేయాలి