కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామంలో ప్రజాపాలన లో భాగంగా రషీద్ అందజేస్తున్న పంచాయతీ కార్యదర్శి అనిల్ 

On
కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామంలో ప్రజాపాలన లో భాగంగా రషీద్ అందజేస్తున్న పంచాయతీ కార్యదర్శి అనిల్ 

న్యూస్ ఇండియా తెలుగు, జనవరి 2 (నల్లగొండ జిల్లా ప్రతినిధి ):-కట్టంగూరు మండల పరిధిలోని ఐటిపాముల గ్రామంలో ప్రజా పాలన లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అభయస్తం గ్యారంటీల దరఖాస్తు స్వీకరించి వెంటనే రషీద్ అందజేస్తున్న ఐటి పాముల గ్రామపంచాయతీ కార్యదర్శి అనిల్ అనంతరం వారు మాట్లాడుతూ దరఖాస్తు స్వీకరణలో ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్న, వారికి క్లుప్తంగా వివరిస్తూ దరఖాస్తు ఎటువంటి లోటుపాట్లు లేకుండా స్వీకరిస్తున్నామని అన్నారు. ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు గ్రామపంచాయతీ పరిధిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారు.

Views: 178

About The Author

Post Comment

Comment List

Latest News

ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
మహబూబాబాద్ జిల్లా:- మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ... ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తొర్రూరు జర్నలిస్టు సంఘాల నేతలు  విమర్శించారు.  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ...
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం