మానవత్వం చాటుకున్న మన ప్రాణదాతల ఫౌండేషన్

వ్యవస్థాపకులు మేరుగుమల్ల రాజ్..

On
మానవత్వం చాటుకున్న మన ప్రాణదాతల ఫౌండేషన్

ఎల్బీనగర్, జనవరి 17 (న్యూస్ ఇండియా ప్రతినిధి):* నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం రాజుపేట గ్రామానికి చెందిన మొహుధాల శివ అనే యువకుడికి తీవ్ర జ్వరం వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ తో నోటి మాట బందు అయి మాట్లాడలేని స్థితిలో ఉండి నల్గొండ నిమ్స్ హాస్పటల్ లో అడ్మిట్ అయి చికిత్స పొందుతూ ఆపన్నహస్తం కోసం మన ప్రాణ దాతలు ఫౌండేషన్ నీ సంప్రదించగా వెంటనే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించండి అని బరోసా కల్పించడం జరిగింది.

IMG-20240117-WA0117
ఆర్థిక సాయం అందిస్తున్న మన ప్రాణదాతల ఫౌండేషన్ వ్యవస్థాపకులు మేరుగుమల్ల రాజ్

అలాగే గత 5 రోజుల క్రితం చికిత్స పూర్తి చేసుకొని ఆరోగ్యం కుదుట పడ్డాకా ప్రస్తుతం ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న శివ కుటుంబ సభ్యుల నీ కలిసి పరామర్శించి మన ప్రాణ దాతలు ఫౌండేషన్ తరుపున 10000/- రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమములో వ్యవస్థాపకులు మేరుగుమల్ల రాజ్, జనకి రాములు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Views: 31

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.