మానవత్వం చాటుకున్న మన ప్రాణదాతల ఫౌండేషన్

వ్యవస్థాపకులు మేరుగుమల్ల రాజ్..

On
మానవత్వం చాటుకున్న మన ప్రాణదాతల ఫౌండేషన్

ఎల్బీనగర్, జనవరి 17 (న్యూస్ ఇండియా ప్రతినిధి):* నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం రాజుపేట గ్రామానికి చెందిన మొహుధాల శివ అనే యువకుడికి తీవ్ర జ్వరం వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ తో నోటి మాట బందు అయి మాట్లాడలేని స్థితిలో ఉండి నల్గొండ నిమ్స్ హాస్పటల్ లో అడ్మిట్ అయి చికిత్స పొందుతూ ఆపన్నహస్తం కోసం మన ప్రాణ దాతలు ఫౌండేషన్ నీ సంప్రదించగా వెంటనే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించండి అని బరోసా కల్పించడం జరిగింది.

IMG-20240117-WA0117
ఆర్థిక సాయం అందిస్తున్న మన ప్రాణదాతల ఫౌండేషన్ వ్యవస్థాపకులు మేరుగుమల్ల రాజ్

అలాగే గత 5 రోజుల క్రితం చికిత్స పూర్తి చేసుకొని ఆరోగ్యం కుదుట పడ్డాకా ప్రస్తుతం ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న శివ కుటుంబ సభ్యుల నీ కలిసి పరామర్శించి మన ప్రాణ దాతలు ఫౌండేషన్ తరుపున 10000/- రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమములో వ్యవస్థాపకులు మేరుగుమల్ల రాజ్, జనకి రాములు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Views: 31

About The Author

Post Comment

Comment List

Latest News

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
విలేకరుల సమావేశంలో డిఎస్పి ఆదినారాయణ
27 డివిజన్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించండి: మద్దెల సుధారాణి 
వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక