దుబాయ్ లో ఘనంగా బొల్లి కుమార్ జన్మదిన వేడుకలు

రుద్రంగి, జనవరి25, న్యూస్ ఇండియా ప్రతినిధి

On
దుబాయ్ లో ఘనంగా బొల్లి కుమార్ జన్మదిన వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రానికి చెందిన సామజిక సేవకులు, దుబాయ్ అద్నాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ యం డి బొల్లి కుమార్ జన్మదిన వేడుకలు బార్ దుబాయ్ లో  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి స్నేహితులు, గల్ఫ్ కార్మికులు విచ్చేసి పుష్పగుచ్ఛం అందించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ... ఆపదలో ఉన్న  గల్ఫ్ కార్మికుల కు తన వంతు సహాయం అందిస్తూ, గల్ఫ్ కార్మికులకు అండగా వుంటున్నారు అని తెలిపారు. భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ స్టాప్  బొండ్ల గణేష్,మేఘ యాదవ్,దివ్య, పాకాల రాజ్ కుమార్, మహేబూబ్ అలీ,దరిశెట్టి బాలకిషన్,లింబద్రి, బొల్లి కొమురయ్య, బొల్లి జలందర్,పుట్టుకపు మధు, కోక్కుల వంశీ,మోత్కుపెల్లి రవి, బొల్లు తిరుపతి,ధర్నా రాజం, ఉరుమడ్ల రాజేందర్, ఆదరవేని గంగాధర్, ఆదరవేని గంగమల్లయ్య,ధర్నా మనోజ్, నూర్ అలీ, తర్రె మహేశ్, సదిక్ తదితరులు పాల్గొన్నారు.

Views: 191
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..