బైండోవర్ నిబంధనలను పాటించని వ్యక్తి కి రూ. 30వేల జరిమానా విధింపు..!

- నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన - ఎస్సై అశోక్..

On
బైండోవర్ నిబంధనలను పాటించని వ్యక్తి కి రూ. 30వేల జరిమానా విధింపు..!

బైండోవర్ నిబంధనలను పాటించని వ్యక్తి కి జరిమానా విధించినట్లు రుద్రంగి ఎస్సై సిరిసిల్ల అశోక్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గొల్లెం నర్సింగ్ అనే వ్యక్తి గత సంవత్సరం నవంబరులో 09వ తేదీన తాసిల్దార్,ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు రుద్రంగి పోలీస్ వారు మంచి మర్యాదపూర్వకంగా  బైండోవర్ చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు. గొళ్ళెం నర్సింగ్ బైండ్ ఓవర్ నిబంధనలను పాటించాకపోవడంతో నేరంలో పాల్గొనడం జరిగిందని, క్రమశిక్షణతో లేడని ఈ నేల 05వ తేదీన రుద్రంగి తాసిల్దార్  శ్రీలతకి 30వేల రూపాయలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.  అట్టి జరిమానా కట్టినట్టు ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు. ఇలాంటి నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు.

Views: 325
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు