ఆర్థిక సహాయం అందజేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి
జిల్లా నాయకులు నక్కల మాధవరెడ్డి ఆధ్వర్యంలో
On
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన వేముల లక్ష్మమ్మ ఆదివారం రోజున అనారోగ్య కారణాలతో మృతి చెందడం జరిగింది వారి కుటుంబానికి భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నక్కల మాధవరెడ్డి ఆధ్వర్యంలో వారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పులిగిల్ల కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 9
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
10 Jul 2025 20:51:58
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
ఎల్బీనగర్, జులై 10, న్యూస్ ఇండియా ప్రతినిధి:...
Comment List