మానాల సౌదీ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక..!

రాజన్న సిరిసిల్ల, న్యూస్ ఇండియా ప్రతినిధి కోక్కుల వంశీ..

On
మానాల సౌదీ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక..!

IMG-20240412-WA0050 రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండలం మానాల సౌదీ సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం సౌదీ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

IMG-20240412-WA0049

నూతన అధ్యక్షుడిగా అల్లూరి సంతోష్, ఉపా అధ్యక్షులు గా బెల్లాల తిరుపతి లను సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా  నూతన అధ్యక్షుడు అల్లూరి సంతోష్, ఉపా అధ్యక్షుడు బెల్లాల తిరుపతి మాట్లాడుతూ.. మానాల సౌదీ సంఘ అభివృద్ధికి, మరియు గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని, అందరూ సహకరించాలని  కోరారు. IMG-20240412-WA0048

తమను అధ్యక్షులు,ఉపా అధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పేరుపేరునా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో మానాల సౌదీ సంఘం సభ్యులు తూము రవీందర్,జక్కు రాజారాం, లక్కకుల శ్రీనివాస్, దులూరి సాయన్న,బుర్ర జగన్,జంగిలి చిన్న గంగారాం,ఒలవేని గంగాధర్, తూము శంకర్,తూము రమేష్,అల్లూరి రవి, లక్కకుల రమేష్,బొర్రగల్లా తిరుపతి, గొల్లమాడ గణేష్,గోలి భూమేష్, గుర్రపు సుధాకర్ తదితరులు ఉన్నారు.

Read More ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్‌కు మధ్యంతర బెయిల్

Views: 149
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి
భారతదేశంలో ప్రతి పౌరుడు తమ యొక్క అస్త్రం అయినటువంటి ఓటును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖులు చిదురాల చంద్రయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం...
ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి
ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి ఇంద్రారెడ్డి
ఓటు హక్కును వినియోగించుకున్న తాజా మాజీ సర్పంచ్ జక్క వెంకట్ రెడ్డి
ఓటు హక్కును వినియోగించుకున్న.. జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్  కుమార్ సింగ్
తొర్రూర్ పట్టణ కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలో 258 బూతులో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి