దంతాలపల్లి మండలం ప్రాథమిక వైధ్యశాలలో సిబ్బంది  నిర్లక్ష్యందంతాలపల్లి మండలం ప్రాథమిక వైధ్యశాలలో సిబ్బంది  నిర్లక్ష్యం

దంతాలపల్లి మండలం ప్రాథమిక వైధ్యశాలలో సిబ్బంది  నిర్లక్ష్యందంతాలపల్లి మండలం ప్రాథమిక వైధ్యశాలలో సిబ్బంది  నిర్లక్ష్యం

మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు డివిజన్ పరిధిలోని.

దంతాలపల్లి మండలం ప్రాథమిక వైధ్యశాలలో సిబ్బంది  నిర్లక్ష్యంScreenshot_20240413_161603 .

ఈ నెల 5 వ  తేదీన నీరసంగా ఉందని ఆసుపత్రికి వెళ్ళిన దాట్ల గ్రామానికి చెందిన  నరుకుటి సునీత అను గర్బిణీ.

గర్బిణీ స్త్రీ భర్త  నరుకుటి మనోజ్ రెక్వెస్ట్ మేరకు సెలైన్ బాటిల్స్ ఇంటికి తీసుకెళ్ళేందుకు అనుమతించిన సిబ్బంది.

Read More కలహాలొద్దు.. కలిసి ముందుకు వెళ్దాం.

నేడు గర్భిణీ కి సెలైన్ ఎక్కించుకునేందుకు ప్రయత్నం చేసిన   భాదితులు.

Read More టెన్షన్ వద్దు పెన్షన్ కావాలి..

సెలైన్ బాటిల్స్ అసాధారణ రీతిలో కనిపించడంతో,అవాక్కైన భాదితులు.

Read More ప్రజావాణికి 43 ఫిర్యాదులు.

నాచు,పురుగులు ఉన్న సెలైన్ బాటిల్ లను పేషెంట్ లకు అందజేసిన పి.హెచ్.సి సిబ్బంది.

విషయం తెలుసుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భాదితులు.

పేషెంట్ ల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పి.హెచ్.సి సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న భాదితులు.

పలుమార్లు వివాదాస్పదక ఘటనలు చోటుచేసుకున్నా చర్యలకు వెనుకాడుతున్న  జిల్లా ఉన్నతాధికారులు.

గత పదేళ్ళుగా దంతాలపల్లి పిహెచ్ సి లో తిష్టవేసిన సిబ్బంది.

స్థాన చలనం లేకుండా ఇష్ట్యారాజ్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది.

Views: 11
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News